Site icon TeluguMirchi.com

హైదరాబాద్ లో ప్రపంచ వ్యవసాయ సదస్సు

ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ఆతిథ్యమివ్వబోతోంది మనరాష్ట్రం. ఈనెల 4నుంచి 7వరకు హైదరాబాద్ లో ప్రపంచ వ్యవసాయ సదస్సు జరగబోతుంది. సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్దమైంది. సదస్సుకు అనుబంధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా అగ్రిటెక్ ట్రేడ్ ఫెయిర్ ను నిర్వహించనుంది. దీనికి 5వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తోంది.

Exit mobile version