Site icon TeluguMirchi.com

‘మనగుడి’ని ప్రారంభించిన టీటీడీ ఈవో

mg goplaమూడో విడత మనగుడి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఎంజీ గోపాల్ బుధవారం తిరమలలో ప్రారంభించారు. ఈ రోజు శ్రావణ మాసంలోని శ్రవణా నక్షత్రంలో వివిధ ప్రాంతాల్లోని సుమారు 20వేల ఆలయాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీటీడీ, రాష్ట్ర దేవాదాయ శాఖ సంయుక్తంగా మూడో విడత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 21,142 ఆలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అవసరమైన వస్త్రాలు, కంకణాలు, పూజా సామాగ్రిని ఆయా ఆలయాలకు టీటీడీ ఇప్పటికే సరఫరా చేసింది.

Exit mobile version