Site icon TeluguMirchi.com

టైటిల్ ఎవరిదో.. ?

cricketటీం-ఇండియా జైత్ర యాత్రకు బ్రేక్ వేసిన విండీస్ తో.. చివరిదైన మూడో వన్డే కాన్పూర్ లో ప్రారంభమైంది. భారత్ టాస్ గెలచి ఫీల్డింగ్ ఎంచుకొంది. విండీస్ ఆరంభంలోనే 20పరుగుల వద్ద చార్లెస్ (11) వికెట్ కోల్పోయినప్పటికినీ.. ఆ తరవాత క్రిజ్ లోనికి వచ్చిన శ్యాముల్స్ 44 (నాటౌట్)తో కలసి పోవెల్ 47(నాటౌట్) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నంలో వున్నారు. ప్రస్తుతం 103/1 (22 ఓవర్స్).

Exit mobile version