Site icon TeluguMirchi.com

సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోరీ !

teftనెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోరీ జరిగింది. రూ.1.50 లక్షల విలువైన రెండు కంప్యూటర్లతో పాటుగా టీవీని దుండగులు అపహరించుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version