విమానం స్కిడ్.. 14 మందకి గాయాలు

tahi  airwaysదాదాపు 280 మంది ప్రయాణీకులతో ఉన్న ధాయ్ విమానం బ్యాంకాక్ విమానాశ్రయంలో రన్ వేపై ల్యాండ్ అవుతూ స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణీకులు గాయపడ్డాడు. ఈ విమానం చైనా నుంచి బ్యాంకాక్ కు వచ్చింది. పైలెట్ రన్ వే ని సరిగా అంచనా వేయలేక పోవడం తో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.