Site icon TeluguMirchi.com

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల వాయిదాకు సుప్రీం ఓకే !!

zptc-mptc-electionsఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 6, 11వ తేదీలలో ఏంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను ఏప్రిల్ 13వ తేదిన వెల్లడిస్తామని ఈసీ పేర్కొంది.అయితే, ఏప్రిల్ 13వ తేదిన ఫలితాలు వెల్లడిస్తే.. ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందని వాదించిన పిటిషనర్ వాదనతో సుప్రీం ఏకీభవించింది. దీంతో.. ఎన్నికల ఫలితాలను మే7వ తరవాత వెల్లడించాలని సుప్రీం సూచించింది. తాజా సుప్రీంతో తీర్పుతో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది.

 

Exit mobile version