Site icon TeluguMirchi.com

సిరీస్ సఫారీలదే !

saసౌత్ఆఫ్రికా తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఓటమి పాలైంది . రెండు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికా జట్టు సిరీస్ ను గెలుచుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు నిర్దేశించిన 58 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా జట్టు ఈజీ ఛేదించింది. స్మిత్ 27, పీటర్సన్ 31 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు విజయాన్నిందించారు. ఈ మ్యాచ్ లో తొలి రోజు ఆట మినహాయిస్తే మిగాత రోజులన్నీ సౌతాఫ్రికా జట్టే ఆధిక్యం కనబరిచింది.

Exit mobile version