Site icon TeluguMirchi.com

శ్రీవారిని దర్శించుకున్న రోశయ్య !

rosayyaతిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన రోశయ్యకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగానాయకుల మండపంలో ఆలయ పండితులు ఆశీర్వదించి శేషవస్త్రంతో సత్కరించారు.

Exit mobile version