మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

bus accident in maharastraమహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. థానే జిల్లా కాసా వద్ద ఈ ఉదయం బస్సు, ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని 10 మంది ప్రయాణికులు మృతిచెందగా, పలువురు గాయాలపాలైయ్యారు. అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.