రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాగా, నగరంలోని రాంకోఠి, బొగ్గుల కుంట, అబిడ్స్, కాచిగూడా చౌరస్తా, బంజారాహిల్స్ లలో చిరుజల్లులు కురిశాయి. దీంతో నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం లభించినట్లయింది. రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ
అధికారులు వెల్లడించారు.