తమిళనాట కరోనా విలయం
తమిళనాట కరోనా ఒక్కసారిగా పడగవిప్పింది. ఈ ఒక్కరోజులోనే తమిళనాట 102 మందికి కరోనా పాజటివ్గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్ వెల్లడించారు. వీరిలో 100 మంది తబ్లీగీ...
కరోనా వైరస్ ని ఎక్కించుకున్న మేయర్
కరోనా అంటే అందరూ భయపడుతున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కావాలని వైరస్ ఎక్కించుకున్నారు. ఆయన జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫెన్ వాన్ డాస్సెల్. తన పార్ట్ నర్ నుంచి...
తబ్లీగీ జమాత్ @ 647 కేసులు
దేశరాజధాని నగరంలోని నిజాముద్దీన్లో తబ్లీగీ జమాత్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమం ద్వారా రెండు రోజుల్లోనే దేశంలో 647 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ కేసులు...
బండి విరాళం రూ. కోటి
కరోనాపై పోరులో భాగంగా పీఎం కేర్స్కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.కోటి కేటాయించడంతోపాటు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ...
ఇక విశాఖలో కరోనా పరీక్షలు
సోమవారం నుంచి విశాఖ ల్యాబ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని ఏపీ వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 7 ల్యాబ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై రోజుకు...
భారత్ కు వరల్డ్ బ్యాంక్ సాయం
భారత్లో కరోనా వైరస్ వ్యతిరేక పోరాటానికి గానూ ప్రపంచ బ్యాంకు 1 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన...
కరీంనగర్లో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం లాక్ డౌన్ తో ప్రజలను కట్టడి చేసినప్పటికీ ..రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. శుక్రవారం కరీంనగర్లో...
దేశ ప్రజలంతా ఆ రాత్రి ఆ పని చేయాలనీ మోడీ పిలుపు
కరోనా మహమ్మారి దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన గాని రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. గత 15 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి....
భారతదేశం లో ఇప్పటివరకు ఎక్కువగా కరోనా తో మరణించింది ఎక్కడో తెలుసా..?
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఇక తగ్గినట్లే అనుకునే టైం లో ఢిల్లీ ఘటన తో మళ్లీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం స్టార్ట్...
మర్కజ్ ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన పోలీసులు
దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతాన్ని పోలీసులు శానిటైజ్ చేశారు. గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్లో పాల్గొన్న అధికశాతం మందిలో కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో ఆ ప్రాంతాన్ని కొవిడ్ 19 హాట్ స్పాట్గా...