ఆయుష్మాన్ భారత్ లో కరోనా
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శర్వశక్తుల్ని ఒడ్డుతూ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన భారత ప్రభుత్వం తాజాగా కరోనాకు సంబంధించిన వైద్య చికిత్సలను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు...
ఏపీలో ఇంకా పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ఈ రోజు మరో 10 కరోనా కేసులు నిర్ధారించినట్టు రాష్ట్ర వైద్య...
ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తాయా లేదా అనేది ఆ రోజు తెలుస్తుంది..
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రైళ్లు కూడా బంద్ అయ్యాయి. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ముగియనున్నడం...
లైట్లు అర్పివేయడంతో ప్రమాదం లేదు
ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై పోరాడుతున్న దేశ స్ఫూర్తిని చాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ...
లాక్ డౌన్ : మద్యం షాప్ లో దొంగలు పడ్డారు..
లాక్ డౌన్ కారణంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మద్యం బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు..మద్యం దొరక్క నానా కష్టపడుతున్నారు. కొంతమందైతే మద్యం దొరక్క పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇదే అదును...
శనివారం రిపోర్ట్: కరోనా పరిస్థితి ఇలా వుంది
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత భారత్లో రోజురోజుకు పెరుగుతోంది. శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2902కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 68మంది మరణించగా...
తెలంగాణ కు వర్ష సూచనా..
రాగాల రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖా తెలియజేసింది. కోమోరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి...
తప్పించుకు తిరుగుతున్న తబ్లిగీలు
దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్కు వెళ్ళి వచ్చిన వారిలో ఇంకా కొందరి ఆచూకీ లభించకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంతమంది దొరకలేదన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. రాష్ట్రం నుంచి మొత్తం 1030 మంది...
అమెరికాలో రికార్డ్ స్థాయి మరణాలు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మృత్యు రూపం దాల్చింది. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో రికార్డు స్థాయిలో 1480 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి ట్రాకర్ వెల్లడించింది.
గురువారం రాత్రి...
కరోనా పై “నారాయణ” మంత్రం.. అద్భుతం
నారాయణ విద్యాసంస్థలు అద్భుతమైన బాటలో నడుస్తున్నాయి. కరోనా నేపధ్యంలో దేశం మొత్తం విధించిన లాక్డౌన్తో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని నారాయణ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టా యి. ఈ క్లాసుల...