భారత్ లో కరోనా కల్లోలం ఎలా ఉందంటే
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా కరోనా కేసులకు అడ్డుకట్ట వేసినట్లే అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రార్థనలతో అడ్డుకట్ట తెగిపోయింది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారికీ కరోనా సోకడం..వారి నుండి...
దారుణం : ఒక్క రోజులో అమెరికా లో కరోనా తో 884 మంది మృతి..
అగ్ర రాజ్యం అమెరికా ను కరోనా వణికిస్తుంది. రోజు రోజుకు ఈ కరోనా బారిన పడిన మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న ఒక్క రోజే దాదాపు 884 మంది మృతి చెందినట్లు...
కరోనా తో ప్రముఖ గాయకుడు మృతి
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహాహమారి దెబ్బ కు చిన్న , పెద్ద, పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరూ చనిపోతున్నారు. తాజాగా పద్మశ్రీ...
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతున్నారా ? జాగ్రత్త
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇప్పుడు హాట్ సేల్ డ్రగ్. కారణం ఇది కరోనా కి పని చేసిందని కేంద్రం చెప్పడం. అయితే దిన్ని ఎవరు పడితే వాళ్ళు వాడుతున్నారు. దీంతో ఈ ఔషధం...
మర్కజ్ భవన్ మత పెద్దలు ఈ ట్రైన్స్ లలో ప్రయాణం చేశారట ..
ఢిల్లీ నిజాముద్దీన్ ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. మార్చి మొదటోయ్ రెండు వారాల్లో జరిగిన ప్రార్థనలకు విదేశాల నుండి మత పెద్దలు హాజరయ్యారు. వారి కారణంగా ఇప్పుడు...
సలాం .. విప్రో
కరోనా వైరస్ కారణంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ.. సాయం చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాటా ట్రస్టులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ వంతు విరాళాలు ప్రకటించగా.. తాజాగా విప్రో...
కరోనా ఉన్నప్పటికీ టిక్ టాక్ వదల్లేదు ..
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వణికిస్తున్న కానీ టిక్ టాక్ పిచ్చి మాత్రం తగ్గడం లేదు. ఆఖరుకు ఐసోలేషన్ వార్డులో కూడా టిక్ టాక్ వీడియో చేసి సంచలనం సృష్టిచింది ఓ యువతీ....
కరోనా డేంజర్ బెల్ మొదలైయిందా ?
ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ భారత్లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1637కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది....
సిద్దిపేటలో కరోనా కలవరం
సిద్దిపేట జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. గజ్వేల్కు చెందిన 51ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. బాధితుడు ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన మత పరమైన...
ఏపీలో కరోనా సంచలనం.. అసలు ఏం జరుగుతుంది ?
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కొవిడ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో...