దిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడికి కరోనా
దిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఎయిమ్స్లోని ఫిజియాలజీ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు...
లాక్ డౌన్ తర్వాత ఎలా ?
కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాదారు. లాక్డౌన్ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే...
రైల్వే ప్రయాణికులారా .. సిద్దం కండి
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్తో రైల్వే శాఖ సైతం రైళ్లను నిలిపివేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు నడుస్తున్న రైళ్లను రద్దు చేసింది. దీంతో ఇప్పుడు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పనుంది....
అందుబాటులోకి కరోనా యాప్..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న తరుణంలో ..ప్రజల అందుబాటులోకి కరోనా యాప్ ను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆరోగ్య సేతు పేరిట తీసుకొచ్చిన ఈ యాప్ లో చాట్బోట్...
కరోనా ఎఫెక్ట్ : “నారాయణ” ఆన్ లైన్ బాట
కరోనా కారణంగా స్వర్వం నిలిచిపోయింది. కేవలం ఇంటర్నెట్ ఆధారిక సేవలు మాత్రమే నడిస్తున్నాయి. అయితే ఈ సేవలని విధ్యా రంగంలో కూడా అమలు చేసింది నారాయణ గ్రూప్. కరోనా నేపధ్యంలో దేశం...
అమెరికాకి బిల్ గేట్స్ వార్నింగ్
అపరకుబెరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఓ సుచున చేశారు. అమెరికా వ్యాప్తంగా పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా...
కరోనా కేసు లేని దేశం అదొక్కటే..
ప్రపంచ దేశాలన్నిటిని గజగజలాడిస్తున్న కరోనా వైరస్..ఆ ఒక్క దేశంలో మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతుందట. ఆ దేశం కూడా చైనా పక్కన దేశమే..ఏంటా ఆ దేశం అనుకుంటున్నారా ఉత్తర కొరియా. తొలిసారిగా కరోనా వైరస్...
కరోనా దెబ్బ.. యుఎస్ జాబ్స్ పాయె..
కరోనా వైరస్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడంతో.. అక్కడ ఉద్యోగం ఆపదలో పడింది.
కరోనా వైరస్ తీవ్రత తగ్గిన...
ఏప్రిల్ 15 నుండి పట్టాలెక్కనున్న రైళ్లు
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రైళ్లు కూడా బంద్ అయ్యాయి. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ముగియనున్నడం...
అర్చకుల మధ్యలోనే శ్రీరాముడి కళ్యాణం
భద్రాచలం లో రామయ్య కళ్యాణం అంటే దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బ కు భక్తులు లేకుండానే శ్రీ రాముడి కళ్యాణం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా...