Site icon TeluguMirchi.com

భారత్ టార్గెట్ 272

newziland-vs-indiaభారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ లో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ మొదటి బ్యాటింగ్ చేసింది. వర్షకారణంగా మ్యాచ్ ను కాస్త 42ఓవర్లకు కుదించారు. న్యూజిలాండ్ ఏడు వికెట్ల కోల్పోయి 271పరుగుల చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లలో విలియమ్ సన్ 77, టైలర్ 57 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమికి 3, ఇషాంత్, జడేజా, భువనేశ్వర్, రైనా తలో వికెట్ తీసుకున్నారు.

Exit mobile version