Site icon TeluguMirchi.com

దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 308..

IND-SOUTHపాకిస్థాన్‌పై విక్టరీతో వరల్డ్‌కప్‌లో తొలి బోణీ కొట్టిన భారత్ ఈరోజు మెల్‌బోర్న్ లో దక్షిణాఫ్రికాతో తలపడింది. 50 ఓవర్లు ముగిసే సమయానికి ఏడూ వికెట్ల నష్టానికి భారత్ 307 పరుగులు చేసింది. శర్మ (0), శిఖర్ ధావన్ 137, కోహ్లి 46, రహనే 79, రైనా 6, ధోని 18, జడేజా 2, అశ్విన్ నాట్ అవుట్ 5, మహమ్మద్ శామి 5 పరుగులు చేశారు.

ఇప్పటివరకు వరల్డ్‌కప్ చరిత్రలో దక్షిణాఫ్రికాతో తలపడిన మూడుసార్లూ భారత్ ఓడిపోవడం అందరిలో ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందా లేదా అనే విషయం మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది

Exit mobile version