డీసీ’ చైర్మెన్ పై కేసు నమోదు

venkatram reddyడెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎండీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకును రూ. 1230 కోట్ల మోసం చేసిన వ్యవహారంలో.. ఈ కేసునమోదైనట్లు తెలుస్తోంది. డెక్కన్ క్రానికల్ ఛైర్మన్, ఎండీలతో పాటుగా, ఆ సంస్థ ఆడిటర్లపై కూడా సెక్షన్ 120బి, 420, 468, 471ల కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసినట్లు సమాచారం.