బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల్లోనే కాదు బయటకూడా హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుంటాడని అందరికి తెలుసు..తాజాగా ఈయన శ్రీలంక భామ జాక్వేలేన్ ఫెర్నాండేజ్ రొమాన్స్ చేస్తుండగా , అతని భార్య భార్య మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా చూసిందట.అంతే ఇంకేముంది అందరి ముందే అక్షయ్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట..ఇంకొక్క సారి ఇలా రొమాన్స్ చేస్తున్నట్లు కనిపించిన , తెలిసిన సహించేది లేదని ఖరా ఖండి గా చెప్పిందట..మరి ఈ వార్నింగ్ తో మనోడు తన రొమాన్స్ కు ఫుల్ స్టాప్ పెడతాడో లేక అలాగే కొనసాగిస్తాడో చూడాలి.