తాజాగా త్రిష బ్యాంకాక్ లో తానా పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది..వరుణ్ కనీసం విషెస్ కూడా చెప్పలేదు..ఇదింత ఓ ఎత్తు అయితే తన ట్విట్టర్ స్టేట్మెంట్ మరో ఎత్తు.. ముందుగా వరుణ్ ‘ప్లుసి’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు..”ప్లుసి” అంటే స్పానిష్ భాషలో ‘తీరుగుబోతు’ అని అర్ధం. ఇలా వరుణ్ పోస్ట్ చేసాడో లేదో వెంటనే త్రిష అతడిని ఆన్ ఫాలో చేసింది. దీంతో వరుణ్ తో పూర్తిగా విడిపోయిందా..అనే ఉహాగానాలు అందరిలో కలిగాయి. అంతే స్పీడ్ గా రానా ట్విట్స్ కు అమ్మడు రిప్లై ఇవ్వడం తో మళ్లీ రానా మాయలో త్రిష పడిందా అనే అనుమానులు మొదలయాయి..ఇంతకి త్రిష – వరుణ్ విడి పోవడానికి కారణం రానానే నా..అంటూ ఫిలిం నగర్ వాసులు చెవులు కోరుకుంటున్నారు.