Site icon TeluguMirchi.com

చరణ్ డైరెక్టర్ జాగ్వర్ హీరో…

nikhil-surendeerమాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌
జాగ్వార్‌ చిత్రం తో తెలుగు , కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే..దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది..కానీ కథ లో, డైరెక్టర్ లో దమ్ము లేకపోవడం తో సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది..అయినా కానీ నిఖిల్ డిస్పాయింట్ కాకుండా తన నెక్స్ట్ చిత్రం ఫై ప్లాన్ చేసాడు..

తెలుగు డైరెక్టర్ తో తన రెండో సినిమా ఉంటుందని ఆడియో లో ప్రకటించిన సంగతి తెల్సిందే..అయితే ఎవరు డైరెక్ట్ చేస్తారు అని అందరూ అనుకున్నారు..ఇక ఆ డైరెక్టర్ ఎవరో తెలిసి పోయింది..రామ్ చరణ్ తో ధృవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి , నిఖిల్ రెండో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట. ధృవ పూర్తి కాగానే నిఖిల్ సినిమా సెట్స్ ఫైకి వెళ్లబోతుందని తెలుస్తుంది.

Exit mobile version