శోటింగ్ ముహూర్తం జరుగుతుందని నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’ యాక్షన్’ నేపధ్యంలో సాగే భినమైన కధాంశం తో కూడిన చిత్రమిదని తెలిపారు. ఇతర పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు.