‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మలు.. వారి స్నేహాన్ని ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగిస్తున్నారు. ‘రభస’ కోసం రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాజాగా, త్ర్రివిక్రమ్ మూవీతో ముచ్చటగా మూడోసారి తెరను షేర్ చేసుకోనున్నారు. బాపుగారి బొమ్మగా మురిపించిన ప్రణీత పట్ల సమంత చాలా స్పేహాంగా ప్రేమ ఉంటున్నట్లు టాలీవుడ్ సమాచారమ్. ఆ స్నేహం కారణంగానే సమంత ఇద్దరు హీరోయిన్స్ ఉన్న స్టోరీస్ ఏమైనా తన దగ్గరకు వస్తే.. వెంటనే రెండో హీరోయిన్ ప్రణీతను తీసుకొమ్మని దర్శకనిర్మాతలకు రికమెండ్ చేస్తుంట. మొత్తానికి.. లక్కీ గాళ్ సమంత, బాబు బొమ్మ ప్రణీతలకు దోస్తీ బాగానే కుదిరిందన్నమాట.