Site icon TeluguMirchi.com

సాయి పల్లవి ఎంత సింపుల్ గురు


సాయి పల్లవి చాలా సింపుల్. ఆ సింప్లీసిటీనే ప్రేక్షకులకు నచ్చేసింది. ఇప్పుడీ సింప్లీసిటీ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి తన సోదరి పూజా కన్నాతో కలిసి ఆమె దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

సాయిపల్లవి, పూజ.. సేన్హితురాలు స్వాతి పెళ్లికి వెళ్లారు. అక్కడ ఇద్దరు పెళ్లి కుమార్తెతో కలిసి సంతోషంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను పూజ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

‘ఫిదా’తోనే ప్రేక్షకుల్ని మాయ చేసిన సాయిపల్లవి… ఆ తర్వాత ఈ భామ ‘ఎంసీఏ’లో నాని సరసన మెరిశారు. ఇప్పుడు కణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Exit mobile version