సచిన్ జోషి కి బాలీవుడ్ లో మంచి పేరు ఉండడం, అలాగే బండ్ల గణేష్ ఆ మద్య నిర్మించిన ‘నీ జతగా నేనుండాలి’ చిత్రం లో కూడా సచిన్ జోషి హీరో కావడం, అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం వలనే బండ్ల గణేష్ హిందీలో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.
తెలుగు లో ఎన్టీఆర్ ఆ పాత్రని చేయడం లో సక్సెస్ అయ్యాడు.. మరి సచిన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాలి.