తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 26 న రిలీజ్ చేస్తునంటు ప్రకటించిన గుణ శేఖర్ , మళ్లీ వాయుదా వేసి పనిలో పడ్డాడని టాక్. చిత్రానికి కావాల్సిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోయేసరికి ఈ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. జూలై మొదటివారంలో రిలీజ్ చేసే అవకశం ఉందని చిత్ర యూనిట్ అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అదనపు ఆకర్షణ.
రుద్రమదేవి గా అనుష్క నటిస్తుండగా అనుష్క కూతురిగా నిత్య మీనన్ నటిస్తుంది. చాళిక్య వీరభద్రుడు గా (రానా) , ముమ్మి డమ్మాగా (నిత్య మీనన్) , అనామిక గా (కాథరిన్ ), గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్ ) ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.