తాజాగా ఈ చిత్రానికి సంబందించిన మరో న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది..అదేంటింటే చిత్రంలోని కొన్ని సీన్స్ అంత బాగా రాలేదని రీషూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అనుకున్న బడ్జెట్ సినిమా పూర్తి కాలేదని అనుకుంటున్నా కళ్యాణ్ రామ్ మరోసారి రీ-షూట్ తో తలపట్టుకోవాల్సి వస్తుందని చెపుకుంటున్నారు.
ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వారు సుమారు 7.5 కోట్లకి దక్కించుకున్నారు. మొదటిసారిగా రవితేజ సరసన రాకుల్ ప్రీతి సింగ్ నటించింది.