ఎస్ జె సూర్య , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం రాబోతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ సినిమాకు సంబదించిన అధికారిక న్యూస్ మాత్రం ఎంతవరకు ప్రకటన చేయలేదు..కానీ డైరెక్టర్ సూర్య తాజాగా ఈ చిత్ర రిలీజ్ మరియు చిత్ర విశేషాలను బయటకు చెప్పాడు..
అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, లేదంటే సంక్రాంతి బరిలో నిలుస్తుందని చెప్పాడు..అలాగే ‘రాగిసంగటి- నాటుకోడి పులుసు’ కలిపి తింటే ఎలా వుంటుందో అల ఈ సినిమా ఉండబోతుందని చెప్పి అబిమనులలో ఖుషి నింపాడు..