గతం లో మణిరత్నం దర్శకత్వం లో సూపర్ సక్సెస్ అయిన ‘సఖి’ కంటే ఈ సినిమా గొప్పగా వుంటుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఓ మంచి చిత్రాన్ని త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు మణిరత్నం, దిల్రాజు కలిసి అందించబోతున్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి చివరి వారం లో విడుదల చేసి, ఏప్రిల్లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.