ఎన్టీఆర్ నటించిన అశోక్ చిత్రానికి రైటర్ గా పని చేసిన వక్కంతం కి ఆ సమయంలోనే తనతో ఒక సినిమా చేసే అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడట యంగ్ టైగర్. ప్రస్తుతం ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాడు..ప్రస్తుతం గ్యారేజ్ తో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ , ఇది పూర్తి కాగానే వంశీ తో సినిమా చేయబోతున్నాడు..దీనికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు..అలాగే హీరోయిన్ గా రకుల్ ప్రీతి సింగ్ నటించబోతుంది..గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో ‘నాన్నకు ప్రేమతో ‘ చిత్రం వచ్చింది.. నందమూరి తారకరామా రావు ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.