మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 11 న సమ్మర్ కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంతో కొండ విజయ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఆండ్రూ సినిమాటోగ్రాఫర్. ఇప్పటకే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన లబిస్తుంది.