Site icon TeluguMirchi.com

సచిన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన మహేష్

maheshbabu-sachinప్రపంచ దృష్టి ముంబై వాంఖడే స్టేడియం వైపు మళ్లింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 24 ఏళ్ల క్రీడా జీవితానికి పుల్ స్టాప్ పడనుండతో క్రికెట్ దిగ్గజాలు ముంబయికి చేరుకున్నారు. అటు ఆటగాళ్ళే కాదు, సెలబ్రేటిస్ అంతా ముంబై వాంఖడే స్టేడియం లోనే వున్నారు. ఈ వరుసలో మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా చేరిపోయారు. సచిన్ చివరి మ్యాచ్ ను ఎలాగైనా లైవ్ లో చూడాలని డిసైడ్ అయ్యాడు మహేష్. ప్రస్తుతం మహేష్‌ నటిస్తున్న 1 చిత్ర షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ షూటింగ్ కు మహేష్ ఓ రోజు గ్యాప్ ఇచ్చి సచిన్ మ్యాచ్ కి వెళ్తారని టాక్.

Exit mobile version