నేను నా భార్య దగ్గరి నుండి డబ్బులు తీసుకుంటానని , వాటితోనే కాలం గడుపుతున్నాని ఇలా రకరకాల వార్తలు నా ఫైన వస్తున్నాయి. వాస్తవానికి నేను ఒక్క రూపాయి కూడా రమ్యకృష్ణ దగ్గరి నుండి తీసుకోలేదని , అలా తీసుకోవాల్సి వస్తే నేను చనిపోతే కానీ తీసుకోను అంటూ ఘాటుగా స్పందించాడు కృష్ణ వంశీ.
ప్రస్తుతం సందీప్ కిషన్ తో నక్షత్రం సినిమా చేస్తున్నాని , ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలిపాడు.