తాజాగా ఈ చిత్రానికి సంబధించిన శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వారు భారీ మొత్తం లో కొనుగులు చేసినంటు సమాచారం. సుమారు 7.5 కోట్లకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ రేటు రావడం తో నిర్మాత కళ్యాణ్ రామ్ కి చిత్రం విజయం ఫై గట్టి నమ్మకం తో ఉన్నాడు. తమన్ అందించిన మ్యూజిక్ పారలేదు అని టాక్ వినపడుతుంది. మొదటిసారిగా రవితేజ సరసన రాకుల్ ప్రీతి సింగ్ నటించింది.