ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందడం జరిగింది..తెలుగు ,తమిళ భాషలలో దాదాపు 2000 లకు ఫైగా థియేటర్స్ లలో రిలీజ్ కాబోతుంది..ఇక ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ విని అందరూ షాక్ అవుతున్నారు..పివిపి అంటేనే భారీ చిత్రాలను తెరకెక్కించే నిర్మాత అని ఇండస్ట్రీ లో పేరుంది..ఆ పేరుకు తగట్టే ఈ సినిమాకు 50 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగిందట..అంత మొత్తం వసూళ్లు చేస్తుందా..కార్తీ ని నమ్మి అంత పెట్టొచ్చా అంటే అది అతడికే తెలియాలి.
కార్తీ మూడు డిఫరెంట్ రోల్స్లో ఈ చిత్రం లో కనిపించనున్నాడు. కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటించడం జరిగింది..మరి కాష్మోరా లో ఏముంది అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.