ఈ రేటు చూసి కొంతమంది వామ్మో..అనుకుంటే రజిని ఫ్యాన్స్ మాత్రం 1000 రూ, అయిన తీసుకుంటామని చెపుతున్నారట. మరోపక్క థియేటర్ల యాజమాన్యం చాలా వరకు టికెట్స్ అన్ని కార్పొరేట్ వ్యక్తుల చేతికందిచేస్తుండటంతో అభిమానులకు టికెట్లు దొరక్క పలు చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. మరోపక్క తమిళనాడులో కొన్ని కార్పొరేట్ కంపెనీలు కబాలి విడుదల రోజు ఆఫీసులకు సెలవు కూడా ప్రకటించడం అందరికి ఆశ్ఛర్యం కలిగిస్తుంది.