అంతకంటే ముందే ఈ చిత్రాన్ని ఓ వ్యక్తి చూసారని చిత్ర యూనిట్ చెపుతున్నారు..వారే రజని కూతురు సౌందర్య. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన సౌందర్య సినిమా ఓ రేంజ్ లో ఉందని , నాన్నగారి నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అని చెప్పుకొచ్చిందట. దీంతో సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందనే అంచనాలు వేయడం మొదలు పెట్టారు అభిమానులు. మరో పక్క చిత్ర నిర్మాత 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడుతుంది.