రజిని నటించిన గత చిత్రం విక్రమ సింహ బాక్స్ ఆఫీసు దగ్గర ఘోరపరజేయాన్ని మూటకట్టుకుంది..దీంతో తెలుగు రైట్స్ కొనుగులు చేసినవారికి భారీగా నష్టం పోవడం తో , వారిని నెక్స్ట్ సినిమా తో ఆదుకుంటామని చెప్పి నచ్చచెప్పారు..సినిమా రిలీజ్ అయి రెండేళ్ళు పూర్తి అయిన వారికీ నష్టపరిహారం చెల్లించలేదు..దీంతో వారంతా తమకు నష్టపరిహారం చెల్లించనెదె కబాలి చిత్రాన్ని తెలుగు లో రిలీజ్ చేయనివ్వం అని తేల్చేసారు..దీంతో కబాలి రిలీజ్ అవుతుందా లేదా ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు.