‘సంతోషం’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గ్రేసి సింగ్ పేరు ఆ లిస్ట్ లోకి వచ్చింది . ఈ హీరొయిన్ అయిన తీసుకుంటున్నారా ? లేదా ? అని అబిమానులు సందేహం లో పడ్డారు. ఇక ఈ చిత్రం లో మహేష్ బాబు కు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.