టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది దిల్ రాజు ఏ సినిమా అయిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నడంటే ఆ చిత్రం సూపర్ హిట్ అని అందరు నమ్ముతారు..ఇప్పుడు డిక్టేటర్ రైట్స్ తీసుకోవడం తో ఫాన్స్ అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు..అలాగే సినిమా ని కూడా నైజం లో అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ చెయ్యాలని రాజు ప్లాన్ చేస్తున్నాడు.
బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించగా , కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.