ధనుష్ సరసన అమైరా దస్తూర్ కధానాయికగా నటించిన ఈ చిత్రంలో కార్తీక్, ఐశ్వర్య, ఆశీష్ విద్యార్ధి వంటి వారు ముఖ్య పాత్రలో నటించారు. హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పాటలు: సాహితి, వనమాలి: ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్; ఎడిటింగ్: ఆంథోని లు పనిచేసిన సాంకేతిక వర్గం. నిర్మాతలు: కల్పాత్తి ఎస్. అఘోరం, కల్పాత్తి. ఎస్. గణేష్, కల్పాత్తి. ఎస్. సురేష్ స్క్రీన్ప్లే-దర్శకత్వం: కె.వి. ఆనంద్.