ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , రామ్ చరణ్ నిర్మాతగా భాద్యత తీసుకుంటున్నాడు. ఈ చిత్ర కథ మాత్రం బీవీఎస్ రవి అందించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకేక్కబోతున్న ఈ చిత్రానికి ‘ఆటోజానీ’ అనే టైటిల్ ఖరారు చేసారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. పక్క మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్ .