దీనికి జవాబుగా ఛార్మి మీడియా తో మాట్లాడుతూ…” ఆ ప్రచారానికి , నాకు సంబంధం లేదంటూ , నాకూ నితిన్ సినిమాకూ సంబంధం ఏంటి? ఆ సినిమాను నిర్మించడానికి నితిన్ దగ్గర డబ్బులు లేవు.. అందుకనే ఆ సినిమా మద్యలో ఆగిపోయింది. తన దగ్గరా ఉన్న డబ్బులన్నీ అఖిల్ సినిమాకు పెట్టేయడం వలనే ఆ సినిమా మొదలు కాలేదు. దానికి నేనెలా బాధ్యురాలిని??’’ అంటూ ప్రశ్నించింది ఛార్మి. ‘‘నితిన్ చేయలేదు కాబట్టి, వెంటనే పూరి -మెగా హీరో వరుణ్ తో సి . కళ్యాణ్ ప్రొడ్యూసర్ గా ఆ సినిమాను ఎనౌన్స్ చేశాడు ” అంటూ చాల ఘాటుగా జవాబు చెప్పి వెళ్ళిపోయింది.