చాల ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తుండడం తో సినిమా ఫై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, అరుణ్ విజయ్, రావు రమేష్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.