ఈ చిత్రం లో తొలిసారి జంటగా నటిస్తున్న బాలకృష్ణ – త్రిష మధ్య లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. అంతే కాక రొమాంటిక్ సీన్లు ఊహకందని రేంజ్ లో ఉన్నాయని ఆ సీన్స్ లలో త్రిష – బాలయ్య పోటాపోటిగా నటించారని ఆ సన్నివేశాలను చూసి బాలయ్య అబిమానులు ఎంజాయ్ చేయడం ఖాయం అని అంటున్నారు చిత్ర యూనిట్.
బాలకృష్ణ , త్రిష , రాధిక ఆప్టే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ అందించిన పాటలకు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం మే 1 న ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది.