భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రస్తుతం మొదటి భాగానికి సంబధించిన టాకీ పార్ట్ కూడా పూర్తి అవడం తో యూనిట్ సభ్యులు ఆనందం తో ఉన్నారు. మిగిలిన రెండవ భాగం ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి పెద్ద స్టార్స్ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైందని తెలియడం తో అభిమానులు సంతోషంనికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే ఈ చిత్ర ఫై సామన్య ప్రేక్షకుడితో పాటు సినిమా పరిశ్రమ సైతం ఎంతగానో ఎదురు చూస్తుంది. కీరవాణి స్వరపరిచిన పాటలను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.