ఇక ఈ చిత్రం లో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నాడు. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హంసా నందిని ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఫై ఈ చిత్రం తెరకెక్కనుంది.