ఎలానగా…ఈ ఫోటో ను ఓ సారి క్లియర్ గా గమనిస్తే.. ప్రజలకు అభివాదం చేస్తున్న ఓ చెయ్యి దాని కింద బాహుబలి యూనిట్ అంత కనిపిస్తున్నారు..ఇంతకి ఈ చెయ్యి ఎవరిది అంటే ఖచ్చితంగా అమరేంద్ర బాహుబలిదే అని చెప్పవచ్చు..ఎలా అంటే ఆ చేతికి కనిపిస్తున్న మాహిష్మతి కడియం, అమరేంద్ర బాహుబలి చేతికి ఉంటుంది..
మాహిష్మతి రాజ్యాన్ని కాపాడుకున్నా అమరేంద్ర కు ఆ కడియం దక్కుతుంది..ఇప్పుడు మీరు ఫైన చూసిన ఫోటో లో కూడా ఆ కడియం తో కనిపించడం తో అమరేంద్ర బాహుబలి చనిపోలేదని అర్ధం అవుతుంది..అది కాక ఆ మద్య ఓ ఇంటర్వ్యూ లో విజయేంద్ర ప్రసాద్ సైతం ‘బాహుబలిని కట్టప్ప చంపాడని ఎందుకు అనుకుంటున్నారు.. పొడిచాడంతే!’ అని చెప్పడం కూడా ఇదే కారణం అని తెలుస్తుంది..
మొత్తానికి 11 నెలల నిరీక్షణకు తెర పడిందని చెప్పవచ్చు…