ఇప్పుడు అదుర్స్ కు సీక్వెల్ అదుర్స్ 2 చిత్ర నిర్మాణం చేయబోతున్నాడు వినాయక్. ఇందుకు కోనవెంకట్, గోపీమోహన్లు అద్బుమైన స్క్రిప్ట్ను తయారు చేశారట. అంతే కాకుండా ఈ చిత్రం లో ఎన్టీఆర్ కు జోడిగా నయనతార , ఆండ్రియా పేర్లను ఖారారు చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వి.వి.వినాయక్ అఖిల్ తో సినిమా చేస్తున్నాడు. మరో పక్క ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ‘అదుర్స్ 2’ సెట్స్ ఫైకి రాబోతుందట.