మెగా హీరో సరసన ఆద శర్మ

adah-sharma-
మాటలా మాత్రికుడు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ చిత్రం సెట్స్ ఫై కి వస్తున్న సంగతి తెలిసిందే..ఇది వరకే విరి ఇద్దరి కాంబినేషన్ లో జులాయి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అబిమానులకు అందించారు..చాల రోజుల క్రితం ఈ చిత్రం పూజ కార్య క్రమాలు పూర్తీ చేసుకుంది..ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు..అందులో ఇప్పటికే సమంత, ప్రనిత ని చిత్ర యూనిట్ ఎంపిక చేసారని సమాచారం..తాజాగా మరో హీరొయిన్ ని ఎంపిక చేయడం జరిగిందట. నితిన్ సరసన హార్ట్ ఎటాక్ చిత్రం లో నటించిన ఆద శర్మ ని సెలెక్ట్ చేసారట..

అంతే కాకుండా ఈ చిత్రం లో అల్లు అర్జున్ కి ప్రతి నాయకుడి పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. ఈ నెల చివరి వారం లో షూటింగ్ మొదలు పెట్టుకుంటుంది..అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’ సినిమాని మనకు అందించిన కె. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.