అ.. ఆ అంటే పక్క పక్కన ఉండే రెండు అక్షరాలే కాదు.. ఇద్దరు వ్యక్తులు. అంటూ సమంత చేత చెప్పించి..సినిమా ఫై మరింత ఆసక్తి పెంచాడు..ఈ చిత్రంలో అనసూయ రామలింగం పాత్రను పోషించిన సమంత, ఆనంద్ విహారిగా నటించిన నితిన్ని కలవడానికి పాతికేళ్లు పట్టిందట. ఈ టీజర్లో సమంత ఆలోచిస్తూ… రైలులో ప్రయాణిస్తూ కనిపించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..